Friday 4 March, 2011

సాహిత్య రంగంలో సహాయ నిరాకరణ-2

76 comments:

  1. అమెరికా నుండీ ఈజిప్ట్ వరకూ అడగక ముందే మద్దతు ప్రకటించే వీరు తెలంగాణా ఉద్యమానికి మాత్రం మద్దతు ప్రకటించక పోవడానికి కారణం ఏంటంటారు?
    ఉద్యమంలో ఉన్న నిజాయితీ అని నా అభిప్రాయం. అది లేకే ఇక్కడ మద్దతు తెలపటం లేదేమో

    సాహిత్య చరిత్రలలో తెలంగాణ కవులకు స్థానం ఇవ్వలేదా?
    దాశరధి, సినారె లాంటివాళ్ళకి సీమాంధ్ర వాళ్ళు గౌరవం ఇవ్వలేదని మీరనుకుంటే అది మీ అజ్ఞానం

    "హైదరాబాద్ లో, తెలంగాణా లో సమైక్య వాదుల సాహిత్య సభలను అడ్డుకుందాం"
    ఈ హక్కు మీకు లేదు. మీకే కాదు సాహితీ వేత్తలను అడ్డుకునే హక్కు ఎంతటి మూర్ఖులకైనా లేదు ఆ సంగతి సోకాల్డ్ సాహితీవాదులం అని చెప్పుకునే వాళ్లకి లేకపోవడం దురదృష్టం. ఒక రచయిత స్వేచ్చను అడ్డుకోడానికి మీరెవరు?

    "విశాలాంధ్ర పబ్లికేషన్స్ ..........................."
    ఇంత కన్నా కామెడీ లేదు. ఒక పబ్లికేషన్స్ ఏ పుస్తకాలు అచ్చేయాలో కూడా మీరే చెబ్తారా? సిల్లీగా అనిపించటం లేదూ ?

    అన్నట్టు నిజాం లు నిజాం లు అని తెగ ప్రేమించేస్తున్నారు ఈ ప్రాంత కవులేగా
    "నీ గోరీ కడ్తం కొడకో నైజాం సర్కరోడా" అన్నది ??????????????????????????? అప్పుడు తిట్టిన నోళ్లేఇప్పుడు ప్రేమిస్తున్నయా?ఇది ఆత్మ వంచన కాదా?

    ఇప్పుడర్ధమయింది సి.నా.రే. ఎందుకు బలవంతం గా తెలంగాణా అన్నాడో !!!!!!!!

    చివరికి సాహిత్యానికి కూడా ప్రాంతీయత అంటగట్టే మీ కుత్సిత, సంకుచిత భావాలకు జాలిపడుతున్నాను

    ReplyDelete
  2. గద్దరన్న విశాఖపట్టణం వచ్చి తెలంగాణా ఉద్యమం గురించి మాట్లాడచ్చు కానీ అక్కడనుంచి ఇక్కడికి ఎవరూ రాకూడదు, సమైక్యాంధ్ర గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే అడ్డుకుంటారు. ఇదెక్కడి నీతి?

    ReplyDelete
  3. మీ మొదటి కామెంట్ బాగుంది, ఒప్పుకుంటున్నా. రేండోది కూడా.

    ReplyDelete
  4. ఈ బ్లాగులో మిమ్మల్ని తిరగనీయం, అని తరిమి తరిమి కొట్టలేదు. అందుకు సంతోషించాలి. బ్రతుకుంటే, అక్కడెవరో వేస్సిన పుల్లకూర తిని బ్రతకచ్చు, ఈ అనాగరికులనలా వదిలేయండి. :))

    ReplyDelete
  5. SHANKAR.S wrote
    >>>>>
    గద్దరన్న విశాఖపట్టణం వచ్చి తెలంగాణా ఉద్యమం గురించి మాట్లాడచ్చు కానీ అక్కడనుంచి ఇక్కడికి ఎవరూ రాకూడదు, సమైక్యాంధ్ర గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే అడ్డుకుంటారు. ఇదెక్కడి నీతి?
    >>>>>
    సమైక్యాంధ్ర ఉద్యమం కేవలం హైదరాబాద్ కోసం జరుగుతోంది అని సమైక్యవాదులందరికీ తెలుసు. సమైక్యాంధ్ర అనే కాన్సెప్ట్ ప్రజా బాహుళ్య ప్రయోజనాల కోసం కాదని తెలిసినప్పుడు ఆ కాన్సెప్ట్ గురించి తెలంగాణాలో మాట్లాడితే ఎంత, కోస్తా ఆంధ్రలో మాట్లాడితే ఎంత?

    ReplyDelete
  6. హైదరాబాద్‌లో ఆస్తులు సంపాదించిన కొంత మంది కోస్తా ఆంధ్ర వ్యాపారుల ప్రయోజనాలని చూపించి అవి కోస్తా ఆంధ్ర ప్రజలందరి ప్రయోజనాలని అంటే కోస్తా ఆంధ్ర ప్రజలైనా అర్థం చేసుకోరు, ఇక తెలంగాణా ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? నేను కోస్తా ఆంధ్రలో ఉన్నా తెలంగాణాకి మద్దతు ఇచ్చేది అందుకే.

    ReplyDelete
  7. @ ప్రవీణ్ శర్మ:
    'ముడ్డి నాది కాకుంటే గొఱ్ఱుమట్టకి ఎదురు దేకటం కూడా సుఖమే'అని మా గుంటూరు దిగువలో సామెత. మీరు తెలంగాణకు మద్దతే ప్రకటిస్తారో మరోటే చేస్తారో చేసుకోండి. మిమ్మల్ని అడ్డుకునేవారెవరూ లేరు. మీరు చెప్పే కారణాలు చూస్తేనే పగలబడి నవ్వలేకుండా ఉన్నా!

    ReplyDelete
  8. కొద్ది మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం సమైక్యాంధ్ర ఉద్యమం అనే ఫార్స్ ఉద్యమానికి కోస్తా ఆంధ్రులు ఎందుకు మద్దతు ఇవ్వాలి? సమైక్యాంధ్ర ఇస్తేనే అది హాస్యాస్పదం అవుతుంది కానీ ఇవ్వకపోతే హాస్యాస్పదం అవ్వదు. నేను కూడా వైట్ కాలర్ కుటుంబం నుంచి వచ్చినవాణ్ణే. కానీ వైట్ కాలర్‌వాళ్ళకి కూడా సమైక్య రాష్ట్రంతో పెద్ద ప్రయోజనం ఉంటుందనుకోను.

    ReplyDelete
  9. @ ప్రవీణ్ శర్మ:
    'కోస్తాంధ్ర వ్యాపారులు' అనే పదాన్ని ఏ అర్థములో వాడారు? బెజవాడ నుండీ హైదరాబాదెళ్ళి టీకొట్టు పెట్టుకున్నా వ్యాపారమే కదా! సరే ఇది సాహిత్య రంగానికి సంబంధించిన టపా కనుక సాహిత్యమే మాట్లాడుదాం. ఒక రచయిత రాసేదాంట్లో 'విషయం' ఉంటే నాది ప్రచురించు నాది ప్రచురించు అని దేబిరించాల్సిన అవసరం ఉండదు. అలా విషయం ఉన్న రచయితలను ప్రాంత భేదాలు అంటవు. మనం రాసేదాంట్లో అంత విషయం ఉందనుకుంటే మరొకళ్ళని అడుక్కోవటమెందుకు మనమే ప్రచురించుకుంటే ఇంకా పేరు కదా! 'ఆంధ్రోడా లంజొడ్కా' అని కూసే కాఱు కూతలు ప్రచురించే సింగిడి వారి లొల్లి చూసి చంకలు గుద్దుకునే వారిని చూస్తే హాస్యాస్పదంగానే ఉంటుంది మరి!

    ReplyDelete
  10. ఆచంగ గారు,
    ఆయన మాటల్లో అర్థాలను ప్రశ్నించే మొనగాళ్ళెవరూ ఇంతదాకా నాకు బ్లాగుల్లో తారసించలేదు. :) అలా ట్రైన్లో ఏ బెనర్జీనో ఇంటర్వ్యూ చేసినపుడు చెప్పాడని సాచ్చాలు చూపించగలడు. గుజరాత్లో రిమోట్ పల్లెల్లో, శ్రీకాకుళం అడవుల్లో వున్నామౌలిక సదుపాయాలు' కూడా లేవని కనిపెట్టారు, మరి మనలాంటోళ్ళకి కేమైనా తెలుసా?! :)

    ReplyDelete
  11. తెలిసి తెలియని జ్ఞానంతో వ్రాయకు. శ్రీకాకుళం అటవీ ప్రాంతం కాదు. శ్రీకాకుళం జిల్లాలో 12% మాత్రమే అటవీ భూములు ఉన్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాలతో పోలిస్తే ఇక్కడ అటవీ ప్రాంతం చాలా తక్కువ. గుజరాత్ నువ్వు చెపుతున్నంత అభివృద్ధి చెందిన రాష్ట్రం కాదు. గుజరాత్‌లో 36% పట్టణ ప్రాంత జనాభా ఉంది. అదంతా సముద్ర తీర ప్రాంతాలలోనే ఎక్కువగా ఉంది. ఏ దేశంలోనైనా ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో వ్యాపారం & జనాభా సాంద్రత ఎక్కువగా ఉంటాయి.

    ReplyDelete
  12. ఏదోలే.. మరీ అంతలా కోప్పడకు. :) ఆ 12% అడవిలోనే ఓ ప్రాంతం అనుకో. అదిలాబాదు, అనకాపల్లి, అనతపురం అటవీప్రాంతాలతో నువు తీరిగ్గా పోల్చుకో, అట్లాస్ ఏది వాడతావు?
    /ఏ దేశంలోనైనా ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో వ్యాపారం & జనాభా సాంద్రత ఎక్కువగా ఉంటాయి/

    ఓహోహో... నాకింతవరకూ తెలియనే లేదు సుమా! మంచి విషయాలు తెలుసుకున్నా. ఒకటే ఓడరేవు, కారులో ఒక రోజులో చుట్టివచ్చేంత చిన్న తీరప్రాంతం వున్న సింగపూర్లో జనసాంద్రత ఎంతుంటుందంటావు?

    మీకే ఇంత నాలెడ్జి వుంటే మీ గురువుకు ఇంకెంత వుండాలో కదా!

    ReplyDelete
  13. ఏ దేశంలోనైనా ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో వ్యాపారం & జనాభా సాంద్రత ఎక్కువగా ఉంటాయి నాయనా. బెల్జియం, స్వీడెన్ లాంటి దేశాలలో జనసాంద్రత ఎందుకు ఎక్కువగా ఉందో sociology చదివిన నాకు తెలియదా?

    ReplyDelete
  14. @ ప్రవీణ్ శర్మ: ఈ టపాలో మనకి ఓడరేవులు, జనాభా మరియు సోషియాలజితో పనేముండండీ. నేనడిగినదానికి సమాధానం చెప్పలేదు. రచయిత రాసినదాంట్లొ విషయం ఉన్నా లేకున్నా ప్రచురణా సంస్థలు ప్రచురించాల్సిందేనా? ప్రచురించటానికి జనాభానో లేక ప్రాంతమో ప్రధానమైతే మరి మనకన్నా తక్కువ భూభాగం, తక్కువ జనాభా, తక్కువ పాఠకులూ ఉన్న కన్నడ వారికి ఎనిమిది ఙ్ఞానపీఠాలు వస్తే మనకు నిక్కీ నీల్గీ అందులో సగం కూడా రాలేదు. మరి ఆంధ్ర జనాభా అంతా దాన్ని భారత ప్రభుత్వ వివక్షే అందామా? కాస్త మీరో మీ సహచర తె.వాదులో శెలవిస్తారా?

    ReplyDelete
  15. తెలుగు భాష నిర్లక్ష్యానికి గురవ్వడానికి కారణం తెలంగాణావాదం కాదు. ప్రత్యేక తెలంగాణా వచ్చినా, రాకపోయినా కోస్తా ఆంధ్రలో ఇద్దరు కలిస్తే మాట్లాడేది ఇంగ్లిష్ కలిపిన తెలుగే, తెలంగాణాలో ఇద్దరు కలిస్తే మాట్లాడేది ఉర్దూ కలిపిన తెలుగే. తమిళనాడులో తెలుగు మీడియం స్కూళ్ళని మూసేసినా పట్టించుకోనివాళ్ళు హైదరాబాద్ తమకి రాజధాని కాకుండా పోతుందని తెలిసే సరికి లేని భాషాభిమానం ఉన్నట్టు చూపించుకుంటున్నారు. సమైక్యవాద ప్రభుత్వమే రాష్ట్రంలో పది శాతం మందైనా మాట్లాడని ఉర్దూ భాష అభివృద్ధి పేరుతో ఉర్దూ అకాడెమీకి ఏడాదికి మూడు కోట్లు ఇస్తోంది. అదే తెలుగు అకాడెమీకి ఇచ్చేది ఏడాదికి అక్షరాలా ఆరు లక్షలు. ఎందుకంటే సమైక్యవాదం అనేది కేవలం హైదరాబాద్‌కి సంబంధించినది కానీ భాషాభిమానానికి సంబంధించినది కాదని ప్రభుత్వానికి తెలుసు. ఒక సాధారణ తెలుగువానికి కాకిబంగారం అంటే ఏమిటి అని అడిగితే నలుపు రంగు బంగారం అని సమాధానం చెపుతాడు కానీ manganeseకి తెలుగు అర్థం అని చెప్పలేడు. అంత తెలుగు రానివాళ్ళు ఉన్నప్పుడు తెలుగు సాహిత్యానికి అవార్డులు ఎలా వస్తాయి?

    ReplyDelete
  16. @ ప్రవీణ్ శర్మ: నేనడిగింది రచయిత రాసినదాంట్లో విషయం గురించి మీరు మాట్లాడింది తెలుగు భాషాభిమానం గురించి! ఇది కాదు విధి వైచిత్రి! తెలుగు భాషాభిమానం, దాని బాగోగుల గుఱించి విచారిచేవారు విచారిస్తున్నారు...నేనడిగిన అసలు విషయానికి సమాధానమొస్తుందేమో చూస్తా లేకుంటే శెలవు!

    ReplyDelete
  17. ఆంధ్ర ప్రదేశ్‌పై వివక్ష అంటే భాషాపరమైన వివక్ష లేదు. రైల్వే ప్రోజెక్ట్‌లు లాంటి వాటిలో మాత్రం వివక్ష ఉంది. రైల్వే ప్రోజెక్ట్‌లు తేలేకపోయింది సమైక్యవాద నాయకులేననే విషయం గుర్తుంచుకోవాలి. భాషాపరమైన వివక్ష ఎందుకుంటుంది? దేశంలో హిందీ తరువాత మాట్లాడేవాళ్ళ సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న భాష కదా. ఇతర రంగాలలోని వివక్షకి భాషాసాహిత్యాలతో ముడిపెట్టలేము.

    ReplyDelete
  18. @ ప్రవీణ్ శర్మ: |ఆంధ్ర ప్రదేశ్‌పై వివక్ష అంటే భాషాపరమైన వివక్ష లేదు. రైల్వే ప్రోజెక్ట్‌లు లాంటి వాటిలో మాత్రం వివక్ష ఉంది. రైల్వే ప్రోజెక్ట్‌లు తేలేకపోయింది సమైక్యవాద నాయకులేననే విషయం గుర్తుంచుకోవాలి|

    మీ మాటలనే తెలంగాణకు అన్వయిస్తే తెలంగాణ వెనుకబాటుకు కారణం తెలంగాణ నాయకులే! అలాగే మరి ఆంధ్రప్రదేశ్ విషయములో ఎంతోకొంత భారత ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని మీరే అన్నారు. మరి నేను అదే విషయం గురించి నా ప్రాంతానికి స్వాతంత్ర్యం కావాలంటాను సమర్థిస్తారా?

    ReplyDelete
  19. కాకి బంగారము అనేది ఒక పద బంధము . దాని అర్థము దొంగ బంగారము అని

    ReplyDelete
  20. రాజశేఖర్ గారు, కాకిబంగారం అనేది manganeseకి తెలుగు అర్థం. దొంగ బంగారమ్ అనేది తెలుగు రాని తెలుగు భాషా పండితుల ఊహ.

    అచంగ గారు, తెలంగాణా అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురైంది. ఆంధ్ర ప్రదేశ్ కేవలం రైల్వే ప్రోజెక్ట్‌ల విషయంలో నిర్లక్ష్యానికి గురైంది. అదీ తెలంగాణాపై నిర్లక్ష్యం విషయానికీ, ఆంధ్ర ప్రదేశ్‌పై నిర్లక్ష్యం విషయానికీ మధ్య మౌలికమైన తేడా. అలాగైతే రైల్వేల విషయంలో అభివృద్ధి చెందిన బీహార్ పారిశ్రామికీకరణ విషయంలో చాలా వెనుకబడి ఉంది. రోడ్ రవాణా, విద్యుత్ సౌకర్యం లాంటి రంగాలలోనూ వెనుకబడి ఉంది. బీహార్‌లో సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నాయి కనుక జార్ఖండ్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌ల కంటే బీహార్ ఎక్కువ అభివృద్ధి చెందినట్టు కనిపిస్తుంది. కానీ తెలంగాణాలో ఏమి అభివృద్ధి జరిగింది? కేవలం హైదరాబాద్‌ని అభివృద్ధి చేశారు మన నాయకులు, అదీ తమ భోగ విలాసాల కోసం. ఢిల్లీ మెట్రో ట్రైన్‌లు స్థంభాల మీద నిర్మించిన ఎలెవేటెడ్ పట్టాలపై నడుస్తాయి. ఆ స్థంభాలు ఆర్క్ ఆకారంలో ఉంటాయి. ఢిల్లీ మెట్రో ప్రోజెక్ట్ నిర్మానానికి ఎంత మెటల్ ఖర్చయ్యిందంటే ఆ మెటల్‌ని ఉపయోగించి గ్రామీణ ప్రాంతాలలోనే చాలా రైల్వే లైన్లు నిర్మించొచ్చు. ఢిల్లీ నగరంలో ఇంత అభివృద్ధి జరిగినా ఢిల్లీలోని పటేల్‌నగర్ ప్రాంతంలోని రిక్షావాళ్ళు నెలకి సంపాదించేది అక్షరాలా 1500 రూపాయలే. హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందినా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రాంతంలో కొందరు గ్రామస్తులు హైదరాబాద్ ఎన్నడూ చూడలేదు. మన సమైక్యవాదులు కేవలం హైదరాబాద్ అభివృద్ధిని చూపించి తెలంగాణా ఎక్కడ వెనుకబడింది అని అడుగుతారు. 24 గంటలూ ఎసి గదుల్లో తిని పడుకుంటూ దేశం వైపు ఎన్నడూ చూడనివాళ్ళు తెలంగాణా నిజంగా వెనుకబడలేదని నమ్మేస్తారు.

    ReplyDelete
  21. సమైక్యత గురించి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు కానీ అవి ఆచరణలో గాలి కబుర్లే. కోస్తా ఆంధ్రలోనే ఉత్తరాంధ్ర ప్రాంతంవాళ్ళని ప్రాంతం పేరుతో తిట్టే గజ్జి కుక్కలు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి విశాఖపట్నంలో చదువుకున్న వెలమకన్ని భరద్వాజ (మలక్పేట్ రౌడీ) నన్ను ప్రాంతం పేరుతో ఎంత తిట్టాడో నాకు తెలుసు. నన్ను తిట్టడానికి చీకాకులం అడవులు అనే ఫ్రేస్ తరచూ వాడుతుండే వాడు. శ్రీకాకుళం ఒక మైదాన ప్రాంతం. ఇక్కడ 12% మాత్రమే అటవీ భూమి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 16% అటవీ భూమి ఉంది. నేను భరద్వాజని ఎన్నడూ జంగారెడ్డిగూడెం అడవులు అని ప్రాంతం పేరుతో తిట్టలేదు. ఆ గజ్జి కుక్కని ప్రాంతం పేరుతో తిట్టాలనుకుంటే తిట్టడం కష్టమేమీ కాదు. కానీ ఆ గజ్జి కుక్కకి ఉన్న కుసంస్కార బుద్ధులు నాకు లేవు. అందుకే ఆ గజ్జి కుక్కని ప్రాంతం పేరుతో తిట్టలేదు. ఏనుగు ఎప్పుడూ ఏనుగులాగే బతకాలి. కుక్కలాగ బతకకూడదు. భరద్వాజ గాణ్ణి తిట్టాలనుకుంటే వాణ్ణి ఇండివిడ్యు‌అల్‌గానే తిట్టగలను కానీ ప్రాంతం పేరుతో తిట్టే కుసంస్కారం నాకు లేదు. ప్రాంతీయ గజ్జి ఉన్నవాళ్ళకి జియోగ్రఫీ తెలియదు. సముద్ర తీరంలోని మడ అడవులు అన్ని కోస్తా జిల్లాలలోనూ ఉన్నాయి. కొండలు, గుట్టలూ ఎక్కువగా ఉండి వ్యవసాయం కష్టమైన ప్రాంతాలలోనూ అడవులు ఎక్కువగా ఉంటాయి. కర్నాటకలో మైసూరు, మంగళూరు నగరాల చుట్టు పక్కల అడవులు లేవా? తమ ప్రాంతంలోనే ఒక ఉప ప్రాంతానికి చెందినవాళ్ళని అడవి మనుషులు అని తిట్టేవాళ్ళు సమైక్యవాదులు ఎలా అవుతారు?

    ReplyDelete
  22. సంస్కారం గురించి కనీసం నువ్వు మాట్లాడకు ప్రవీణు.. కన్నతల్లిని తిట్టుకున్న దగుల్బాజి వెధవ్వి.. నీదొక సంస్కారం మళ్ళీ దాని గురించి నువ్వు లెక్చర్లు ఇవ్వడం.. "చెప్పేవి శ్రీరంగ నీతులు......." అనే సామెత నీగురించే చెప్పారనుకుంటా..
    >>ఏనుగు ఎప్పుడూ ఏనుగులాగే బతకాలి. కుక్కలాగ బతకకూడదు.
    ఏనుగులు, కుక్కా... అబ్బ చా! నిన్ను కుక్క అని తిడితే కుక్కలు సామూహిక ఆత్మహత్య చేసుకుంటాయి.. థూ నీ బతుకు!

    ReplyDelete
  23. అన్నాయ్,
    ఇంతకీ నీ సొంత తల్లిని నువ్వే తిట్టుకున్నావా? లేదా? అడిగిన ప్రశ్న కు సమాధానం చెప్పే అలవాటు ఎటూ లేదు అని తెలుసు అనుకో, అయినా అడుగుతున్నా, ఎదో అమావాస్యకో, పౌర్నానికో పొరపాటున చెబుతావని ఆశతో :))

    ReplyDelete
  24. krishna garu
    see this:
    http://pramaadavanam.blogspot.com/2010/09/blog-post_18.html

    ReplyDelete
  25. కార్తీక్,
    Thanks for the link. కానీ మా అభిమాన తెలంగాణా వాది మరియు తెలంగాణా వాదానికి ఎకైక ప్రతినిధి, xxx సోపు లాంటి సంస్కారవంతుడు అయిన, మా అన్నాయ్ ఏమి చెబుతాడో వినదామని ఆశ :) (మనలో మాట మా అన్నాయ్ కి అడిగినవాటికి చెప్పే అలవాటు ఎటూ లేదు అనుకోండి)

    ReplyDelete
  26. >>మనలో మాట మా అన్నాయ్ కి అడిగినవాటికి చెప్పే అలవాటు ఎటూ లేదు అనుకోండి
    అన్న చేత ఎవరైనా అడిగినదానికి సమాధానం చెప్పిస్తే వాళ్ళకు వెయ్యి కామెంట్లు ఫ్రీ అని ఆ మధ్య ఎవరో ప్రకటించారు.. ఏ బ్లాగో గుర్తుకు రావడం లేదు.. try your luck! :D

    ReplyDelete
  27. అరిగిపోయిన రికార్డులుతో ఏమి చేస్తావు కార్తీక్? ఎవడైనా కన్నతల్లిని తిట్టుకున్నాడంటే నమ్మడానికి చెవిలో పువ్వులు పెట్టుకోవాలా? నువ్వు భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే పేరడీలు వ్రాసి నీహారిక చేత విమర్శలకి గురవ్వలేదా? http://pramaadavanam.blogspot.com/2010/10/blog-post.html భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే విధంగా ఉన్న ఆ పేరడీ నన్ను ఉద్దేశించి వ్రాసినదేనని ఓసారి నువ్వే ఒప్పుకున్నావు. భర్త చనిపోయిన స్త్రీలని అవమానించే నువ్వు శ్రీరంగ నీతులు చెపుతున్నావా?

    ReplyDelete
  28. అన్నాయ్,
    ఇంతకీ నువ్వు నీ కన్న తల్లిని తిట్టావా? లేదా?

    లేక అది తప్ప ఇంకేదయినా సమాధానం ఎప్పటిలాగానే ఇస్తావా?

    ReplyDelete
  29. వైజాగ్ ఐపి అడ్రెస్‌లు చూసి వైజాగ్‌లో అజ్ఞాతలు ఎవరూ లేరని కాంక్లూజన్‌కొచ్చేవాళ్ళు నేను కన్నతల్లిని తిట్టుకున్నానని చెపితే నమ్మేస్తావా?

    ReplyDelete
  30. నేను అవమానించింది భర్త చనిపోయిన స్త్రీలను కాదు, నిన్ను.. ఆ విషయం నీకూ బాగా తెలుసు కానీ ఎవరో ఒకరు కొంచెం సింపతీ చూపించకపోతారా అని నీ పిచ్చి ఆశ.. కానీ నీ బొద్దింక బుర్రకు తెలియని విషయం ఏమిటంటే నీ దగుల్బాజీతనాన్ని నువ్వు ఎంత కవర్ చేసుకున్నా అది దాగదని..

    ReplyDelete
  31. వైజాగ్ జనాభా లక్ష, గాజువాక జనాభా మూడు లక్షలు. ఈ పదమూడు లక్షల మందిలో అజ్ఞాతలు లేరని ఎలా అనుకున్నాడో అమాయక చక్రవర్తి. మన తెలుగు బ్లాగర్లలో ఒకరైన యర్నాగుల సుధాకరరావు గారు ఉండేది ఆముదాలవలసలో. నలభై వేలు జనాభా ఉన్న ఆ పట్టణంలో BSNL కనెక్షన్‌లు చాలా మందికి ఉన్నాయి. కంప్యూటర్లు రిపైర్ చెయ్యడానికి వెళ్ళినప్పుడు తెలిసింది. వైజాగ్, గాజువాకలలో BSNL కనెక్షన్‌లు వాడేవాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు.

    ReplyDelete
  32. కార్తీక్, ఆ పేరడీ చదివినవాళ్ళు ఎవరికైనా అది భర్త చనిపోయిన స్త్రీలని అవమానించేలా ఉందనే అర్థమైపోతుంది. అందుకే నీహారిక ఆ పేరడీని విమర్శించింది. మీ కెలుకుడు బేచ్ క్రెడిట్ ఎక్కడ పోతుందేమోనని భయంతో మీ జ్యోతిలక్ష్మి నీహారికకి మెయిల్ పంపి ప్రాధేయపడి టాపిక్ డిలీట్ చెయ్యించింది. మీరు అంత తప్పు చెయ్యకపోతే మీ జ్యోతిలక్ష్మి ఎందుకంత భయపడింది?

    ReplyDelete
  33. గుమ్మడికాయలు దొంగిలించినవాళ్ళే భుజాలు తడుముకుంటారని నీకు తెలియదా? మేము భుజాలు తడుముకుంటాము కానీ గుమ్మడికాయ దొంగలము కాము అని చెపితే నమ్మేస్తార?

    ReplyDelete
  34. మీరు వ్రాసిన చెత్త వ్రాతలు చదివి అసహ్యం కలిగే నీహారిక నా వైపు వచ్చిందని నేను ఇంతకు ముందే ఒప్పుకున్నాను. ఇందులో కొత్తగా ఏముందని ప్రత్యేకంగా చెపుతున్నావు? నిజానికి నీహారిక స్త్రీవాది కాదు. కానీ మీరు అంత పచ్చిగా స్త్రీలని కించపరిచే వ్రాతలు వ్రాస్తే స్త్రీవాదులు కాని వాళ్ళైనా ఎలా ఒప్పుకుంటారు?

    ReplyDelete
  35. http://evidences.maalikaasalurangu.info/59990550 పవన్ కతా పేరుతో బూతులు వ్రాసినవాని అసలు పేరు ఏమిటి? మొదట్లో పవన్ కళ్యాణ్ అనే పేరుతో వ్రాసేవాడు. తరువాత పవన్ కతా అని పేరు మార్చుకున్నాడు. ఏకలింగం సైలెంట్‌గా జారిపోయిన తరువాత పవన్ కళ్యాణ్ పేరుతో కొత్త మనిషి రంగంలోకి దిగాడని నాకు తెలుసు. మూడేళ్ళుగా ఎవరు ఎప్పుడు బ్లాగులు పెట్టారో నాకు బాగానే గుర్తు.

    ReplyDelete
  36. తీగ లాగితే డొంకలు కదులుతాయి. మీరు ఒక్క జస్టిఫికేషన్ ఇచ్చుకుంటే మీ బండారాలని బయటపెట్టే పది ఎవిడెన్సెస్ బయటపడతాయి.

    ReplyDelete
  37. బాబూ అశ్లీల కథాంశ డిండిమ,
    ఎవిడెన్స్ అంటే నీ బ్లాగులో నువ్వు రాసుకున్న పిచ్చి రాతలు కాదు.. అయినా నీ బొద్దింక బుర్రకు అంతకంటే ఇంకేం తెలుస్తుంది లే.. ఆ మధ్య ఎప్పుడో ఏకలింగం, మలక్ ఒకరే అని వాదించావ్.. ఇంకా ఆ వదనకే కట్టుబడ్డావా??

    ReplyDelete
  38. అన్నాయ్ ఏంది బాగా ఖాళీగా ఉంటునట్టున్నావ్?
    వీడియో నాని ఎట్టా ఉన్నాడు, వీడియో నానీ, ఆడియో బాబి తో కలిసి సినిమా తిసిపడెయొచ్చుగా.
    అవును ఈ బూతుల సింగడికి నీ పూర్తి మద్దతు ప్రకటించావా?

    ReplyDelete
  39. స్క్రీన్‌షాట్‌తో సహా ఎవిడెన్సెస్ బయట పెట్టాను. పవన్ కళ్యాణ్ పేరుతో మొదట్లో వ్రాసినవాడు పవన్ కతా అని పేరు ఎందుకు మార్చుకున్నాడో చెప్పు. ఈ ఎవిడెన్స్ కూడా చూడు: http://evidences.maalikaasalurangu.info/71236984

    ReplyDelete
  40. సాహిత్యంలో సహాయ నిరాకరణ ఎప్పటిదాకా బాబు, మొన్నా మధ్య మీరు రాసిన బూతులకి బూకర్స్ ప్రైజు వచ్చేదాకా? లేదా నీకో పద్మశ్రీ, ఉస్మానియాలో ఓ ప్రొఫెసర్ పోస్ట్ వచ్చేదాకా?
    బతికించార్రా బాబు, ఈ నిరాకరణ ఎదో పూర్థి స్థాయిలో కొనసాగించండి, మీ రాతల్లో పనికొచ్చేది ఏదీ లేదు, ఇంకా నయం ఈ కొత్త బూతుల సహితీ ప్రక్రియకి ఆం.ప్ర. తెలుగు వాచకంలో చేర్చాలనో ఇంకేదో అని ఉద్యమం మొదలెట్టలేదు.
    ఇట్టా వాళ్ళ కడుపులు వీళ్ళ కడుపుకు కొట్టి తినేబదులు కూలి పని ఐనా చేసుకు చావొచ్చుగా?

    ReplyDelete
  41. అన్నాయ్ నువ్వూరుకో మరీను, బుతుల్లో నీ ముందు మేమెంత, ఈ సింగడి వాళ్ళకి కొద్దిగా బూతులు నేర్పమ్మా.

    ReplyDelete
  42. Already I said, I won't object if some one nominates Warangal or Hanmakonda as capital of Telangana.

    ________

    అన్నాయ్ తొక్కలోది నువ్వు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత?
    నేనుప్పుకోకపోతే సూర్య చంద్రుల్ని తీసుకెళ్ళి మాఇంట్లో దాచేత్తా అన్న లెవిల్లో ఫీల్ ఐపోతున్నావ్

    ReplyDelete
  43. తెలంగాణా ప్రజలని తెలబాన్ లంగాగాళ్ళు అనే మీ సమైక్యవాదులు సింగిడి రచయితలకి శ్రీరంగ నీతులు చెపుతున్నారా? పెద్దాపురంలో భోగం వీధి ఖాళీ లేకపోతే వేల్పూరు, వేల్పూరులో భోగం వీధి ఖాళీ లేకపోతే గుడివాడ వెళ్ళే మీరు తెలంగాణా రచయితలకి శ్రీరంగ నీతులు చెపుతున్నారా?

    ReplyDelete
  44. ఏందో అన్నాయ్, బూతుల గురించి నీకు తెలిసినంతగా నాకు తెల్వద్, సర్లే ఇంతకీ సినిమా ఎప్పుడు తీస్తున్నావు? అదేదో పుస్తకం రాశాను అన్నావ్, నాకో కాపీ పంపొచ్చుగా, చూడు అందరూ బ్లాగుల్లోకి వచ్చి ఫేమస్ ఐపోతావున్నారు, పేపర్లో ఆర్టికల్సు, సినిమాల్లో ఛాన్సులు సంపాదించేసుకుంటున్నారు, నువ్వూ పేపర్లో ఎప్పుడు రాస్తావ్? సినిమా ఎప్పుడు తీస్తావ్ చెప్పు, మా ఊళ్ళో అందరూ అడుగుతున్నారు మీ ప్రవీణ్ అన్నాయ్ సినిమా ఎప్పుడూ అని, కనీసం పేపర్లో ఫుటో ఐనా పడాల ఈ నెల నీది, లేకపోతే మా ఊళ్ళో నాకు మాటొచ్చేత్తది

    ReplyDelete
  45. బూతులు మన కోస్తా ఆంధ్రవాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదులే. ఎంతైనా పెద్దాపురం, వేల్పూరు, గుడివాడ లాంటి ప్రముఖ సాంస్కృతిక కేంద్రాలు ఉన్న ప్రాంతం కదా మనది.

    ReplyDelete
  46. ఎహే సోది కబుర్లు ఆపు, సినిమా తీస్తావా లేదా? తెలంగాణా మీద సినిమా తియ్యు, నారాయణమూర్తి తియ్యలా, ఏ నీకన్నా గొప్ప రచయితా? గద్దర్ తీస్తాడట, గద్దర్ నీకన్నా గొప్ప పాటగాడా? సినిమా తియ్యి, కే.సి.ఆర్ కి ప్రివ్యూ చూపించు, చాలు తెలంగాణా వచ్చుడో కే.సి.ఆర్ చచ్చుడో అంతే.
    సమైక్యంధ్ర గూండాలమైన మాకు మాత్రం చూపించొద్దు...

    ReplyDelete
  47. తెలంగాణా మీద నేను సినిమా తీస్తే అందులో విలన్ కార్తీక్, వ్యాంప్ జ్యోతిలక్ష్మి, నువ్వు సైడ్ విలన్.

    ReplyDelete
  48. కత్తికి మాత్రం హీరో పోస్టే ఇస్తాను. ఎందుకంటే కత్తి నిజంగా తెలంగాణావాది కదా.

    ReplyDelete
  49. సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒకరు స్కైబాబా, ఇంకొకరు మహేశ్. నిజ జీవితంలో స్కైబాబా నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన తెలంగాణావాది, మహేశ్ చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన తెలంగాణావాది. సినిమాలోనూ అవే పాత్రలు ఉంటాయి. నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన తెలంగాణావాది పాత్రలో స్కై గారు ఉంటారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన తెలంగాణావాది పాత్రలో మహేశ్ గారు ఉంటారు. విలన్ పయ్యావుల కార్తికేయ రెడ్డి. సమైక్యాంధ్రని విభజిస్తే తెలంగాణా మీద బాంబు దాడులు చేస్తామంటాడు.

    ReplyDelete
  50. కడప రౌడీ కార్తీక్ ఏడి? శేషాచలం అడవుల్లో బావురుపిల్లిలాగ దాక్కున్నాడా? షోక్గాడే చిన్ని నాయనా, ఒక్క బాంబునైన విసరలేడు షోక్గాడూ షోక్గాడూ.

    ReplyDelete
  51. >>షోక్గాడే చిన్ని నాయనా, ఒక్క బాంబునైన విసరలేడు షోక్గాడూ షోక్గాడూ.
    ట్యూను బావుంది ప్రవీణు.. చిన్న రిక్వెస్ట్.. గాలివాన టైపులో ఈ పాట కూడా పాడి జనాల్ని పరవశింపజేయరాదూ..

    ReplyDelete
  52. >>విలన్ పయ్యావుల కార్తికేయ రెడ్డి. సమైక్యాంధ్రని విభజిస్తే తెలంగాణా మీద బాంబు దాడులు చేస్తామంటాడు.
    సినిమా క్లిమాక్స్ లో అతి పెద్ద ట్విస్ట్!! విలన్ హీరోని కొట్టకుండా డైరెక్టర్ ని స్క్రీన్ మీదకు లాగి ఆ చెంపా ఈ చెంపా నాలగు వాయిస్తాడు.. ఆ దెబ్బకు దయ్యం దిగిన డైరెక్టర్ శుభం కార్డ్ వేస్తాడు..

    ReplyDelete
  53. స్టోరీ నీకు పూర్తిగా తెలిసినట్టు లేదు. ఇంకా చాలా ఉన్నాయి. సమైక్యాంధ్ర జె‌ఎ‌సి పెట్టిన ఒంగోలు గర్జన లొకేషన్‌ని మార్చేసి సినిమాలో పెద్దాపురంలో జరిగినట్టు చూపిస్తాము. మీటింగ్‌కి జనం ఎక్కువ మంది వచ్చేలా చెయ్యడానికి మీటింగ్‌లో భోగం మేళం డాన్స్ ఏర్పాటు చెయ్యిస్తారు. ఆ భోగం మేళం డాన్స్‌లో వేశ్య "మా అమ్మ చింతామణీ. నా పేరు సౌదామినీ. నైజామనో, సర్కారనో అనుకోకూ. డబ్బులిస్తే మరదల్ని, ఇవ్వకపోతే చెల్లెల్ని, ఎంత చెడ్డా రెండు ప్రాంతాల్నీ ఊగించేదాన్నిరో, ఊగించేదాన్నిరో" అనే పాట పాడుతుంది. ట్యూన్ గుర్తు పట్టే ఉంటావు, మగమహారాజు సినిమాలోని పాట.

    ReplyDelete
  54. మా అన్నగారిని కధ చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నా కార్తీక్ సీమ దురహంకారాన్ని నేను ఖండిస్తున్నా.
    హా, అన్నాయ్ నేను సైడు విలన్నా? కార్తీక్ పెద్ద విలనా? సర్లే హీరో మాత్రం కాదు కదా, అది చాలు బాబు మాకు.
    నువ్వు సినిమా తీయి నేను నీకు లాభాలు వచ్చే ప్లాన్ చెబుతా, సినిమా ఐనా చూడాలి, లేదా వంద టికెట్లు ఐనా కొనాలి.
    ఐనా నువ్వు అమోఘమైన స్త్రీవాదివి, నోరు తెరిస్తే కనపడిన అమ్మాయినల్లా బూతులు తిడతావు, స్త్రీవాదం అంటే ఇదేనా? తప్పు ప్రవీణ్ అలా అనకూడదు.

    నీకొచ్చిన బూతుల్లో 1% కూడా రాని ఈ స్కై బాబా చూడు పెద్ద కవిలాగా సభలు అవి ఇవి చేస్తున్నాడు, తెర కి నీకున్న మేధస్సులో 1% ఐనా ఉన్నదా రోజు టి.విలో కనిపిస్తాడట, నీ విధ్వత్తు నీకే తెలియడం లేదు, లేకపోతే స్కై బాబా, తెర, కత్తి లాంటి మహా మేధావులు నీ పరిచయం కోసం అల్లాడుతుంటే, నీ తెలివిని వాళ్ళు ఉపయోగించుకొని పై పైకి వెళ్తున్నారు తప్ప నీ ఫుటో ఓ పేపర్లో ఐనా పడద్దా? నీ విశ్లేషణ ఏ టి.వీ.లో ఐనా వచ్చిందా? రావడం లేదు చూడు, నిన్ను తొక్కేస్తున్నారు ప్రవీణ్ నిన్ను తొక్కేస్తున్నారు, ఇప్పటికైనా కళ్ళు తెరువు, నీ అమోఘమైన జ్ఞానంతో గ్రీకు ఋణ క్రైసిస్ని పరిష్కరించు, అర్జెంటుగా గ్రీకు బాష నేర్చుకో, గ్రీకు బాషలో బ్లాగు మొదలు పెట్టు, ప్రపంచాన్ని కాపాడు ప్రవీణ్ కాపాడు.

    ReplyDelete
  55. నేను ఎన్నడూ ఎలాంటి బూతులూ వ్రాయలేదు. కావాలంటే మీ పవన్ కళ్యాణ్‌ని అడుగు. నాతో ఎలాంటి సంబంధం లేని నీహారిక గారికి నాతో సంబంధం అంటగడుతూ పచ్చి బూతులు వ్రాసాడు కదా.

    ReplyDelete
  56. మీ కెలుకుడు బ్యాచ్‌లోనే ఒకడు (కార్తీక్) భర్త చనిపోయిన స్త్రీల మీద పేరడీలు వ్రాస్తాడు, ఇంకొకడు (పవన్ కళ్యాణ్) భర్త ఉన్న స్త్రీల మీద పేరడీలు వ్రాస్తాడు. మీ సమైక్యవాదుల కల్చరే ఆడవాళ్ళ గురించి చెత్తగా వ్రాసే కల్చర్.

    ReplyDelete
  57. సర్లే ప్రవీణ్, కార్తీకు నీలాగా కవా ఏంటి?
    నువ్వు అర్జెంటుగా ప్రస్తుత ఆర్ధిక మాంద్యం పై నీ విశ్లేషణ మొదలుపెట్టి, పరిష్కారం ఆలోచించు, న్యూస్ చూశావా? కార్తీక్ వాళ్ళ కంపెనీ కుడా భయపడుతున్నది, అమెరికా గజ గజ ఒణికిపోతున్నది.
    నువ్వు సొల్యూషన్ చెప్పావంటే కార్తీక్ కంపెనీలో నీ ఫుటో పెద్దది పెడతారు, అప్పుడు ఈ కార్తీకే నీ గురించి గొప్పగా చెబుతాడు, అమెరికాలో ఐతే పెద్ద సన్మానమే చేస్తారు, అసను నీకు అర్ధమైనంతగా గతితర్కిక భౌతికవాదం ఏ అమెరికావాడికీ రాదు, నీ మార్క్స్ సిద్ధంతాలే అమెరికాని రక్షిస్తాయి, చక్కగా పేపర్ రాసి పబ్లిష్ చెయ్యి, ప్రతి పేపర్లో నువ్వే కనిపిస్తావు చూసుకో.

    గర్జించు ప్రవీణ్, గాండ్రించు అని నీ మీద కవితలే వస్తాయి..

    ReplyDelete
  58. అసలిదంతా కాదు, నీ సహ కమ్యూనిష్టులు అలా ఆకలితో అలమటిస్తుంతే గ్రీకులో నువ్వు ఎలా ఊరుకుంటున్నావు? వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత నీకు ఉన్నదా లేదా?

    ReplyDelete
  59. అసలు విషయానికి రా. మన కోస్తా ఆంధ్ర రచయితలు ఎక్కడో వెనెజ్యులాలో జరుగుతోన్న అమెరికా వ్యతిరేక ప్రజాస్వామిక ఉద్యమాలకి మద్దతు ఇస్తారు. కానీ ఇక్కడ తెలంగాణాలో జరుగుతోన్న ప్రజాస్వామిక ఉద్యమాలని చిన్నచూపు చూస్తారు. అదే సోకాల్డ్ ప్రజాస్వామిక రచయితల నైజం అని స్కై గారి ఆవేదన.

    ReplyDelete
  60. షోగ్గాడే సిన్ని నాయన ఒక్క గోళి కూడ పట్టలేడు షోగ్గాడు .. షోగ్గాడు

    ఏంటి మార్తాండా? మొన్నేదో పాట పాడావంటగా .. అదే చేత్తో నాగోళీలు ఎక్కడో పడిపోయాయి కొంచెం వెతికిపెట్టవా?

    ReplyDelete
  61. సినిమా క్లిమాక్స్ లో అతి పెద్ద ట్విస్ట్!! వీరోని కొట్టకుండా వీరో గోళీ లని హైజాక్‌ చెస్తాడు విలన్‌. ఆదెబ్బకి ప్రొడ్యూసర్ని పిలుచొకొచ్చి నా గోళీలు నాగ్గావాలె అంటాడు వీరో. సాల్లే వూర్కో వాయ్‌, మా తెలంగాణ మాగ్గావాలె, ముమాయిత్‌ ఖాన్‌ వతం చేసుల్కోవాలి, పోయిన నా గోళీలు దొరాకాలి, గోళీ గలగలల చారీ గారు గోళీ నునుపులమీద టపా రాయాలి. వీళ్ళందర్నీ పట్కాపోయి బెంగళూరు సింఫనీ ఆఫీసుమీదెక్కించి హెచ్‌ పీ ఆఫీసు యెనకాల నుండీ కొట్టుకుంటా గోళీ మాల్‌ రెండో అంతస్తులో నుంచి గోళీ లేక్‌ లో తోసేయాలి..
    ఇవన్నీ ఎంటీవోడి బొబ్బిలిగోళీ సినిమాకాలం నుండీ విన్నవే కదా?
    వుంటే కొత్తగా ఏమన్నా చెప్పు .. లేదా నాగోళీలు వెతికిపెట్టు

    ReplyDelete
  62. This comment has been removed by the author.

    ReplyDelete
  63. అసలుతాజ్‌ మగల్‌ నేను ఎందుక్కట్టించాను. అశోకుడు గోళీలాడుకోవడానికే కదా? మరి మా తారేంటి అలా అంటాడు. ఏమో మా అమ్మాయి కనిగోళి నీ .. మా అబ్బాయి సౌరవ్‌ గంగోళీని అడిగితెలుసుకోవాలి.
    ఎవరక్కడ నా ఏనుగుని రిచ్చా మీద తీసుకురండి, దానికిగోళీలున్నాయో ఎక్కడన్నా పడిపోయాయో నిర్ధారించుకుని నేను గోళీచేత్రయుద్దానికెళ్ళాలి

    ReplyDelete
  64. తార గారు నిజం చెప్పండి మీరు గాండ్రించు అన్నారా లేక ఓoడ్రించు అన్నారా?

    ReplyDelete
  65. ఇందాక నేను వ్రాసాను
    >>>>>
    సమైక్యాంధ్ర జె‌ఎ‌సి పెట్టిన ఒంగోలు గర్జన లొకేషన్‌ని మార్చేసి సినిమాలో పెద్దాపురంలో జరిగినట్టు చూపిస్తాము. మీటింగ్‌కి జనం ఎక్కువ మంది వచ్చేలా చెయ్యడానికి మీటింగ్‌లో భోగం మేళం డాన్స్ ఏర్పాటు చెయ్యిస్తారు. ఆ భోగం మేళం డాన్స్‌లో వేశ్య "మా అమ్మ చింతామణీ. నా పేరు సౌదామినీ. నైజామనో, సర్కారనో అనుకోకూ. డబ్బులిస్తే మరదల్ని, ఇవ్వకపోతే చెల్లెల్ని, ఎంత చెడ్డా రెండు ప్రాంతాల్నీ ఊగించేదాన్నిరో, ఊగించేదాన్నిరో" అనే పాట పాడుతుంది. ట్యూన్ గుర్తు పట్టే ఉంటావు, మగమహారాజు సినిమాలోని పాట.
    >>>>>
    వేశ్య ఈ పాట పాడుతోంటే మధ్యలో సీమ సింహం పయ్యావుల కార్తికేయ రెడ్డి లేచి ఇలా అరుస్తాడు "నైజాం & సర్కారోళ్ళ కంటే మా సీడెడోళ్ళే ఎక్కువ డబ్బులు ఇస్తారు, నువ్వు సీడెడోళ్ళకే మరదలివి" అని. అప్పుడు వేశ్య ఇలా అంటుంది "మేము పొట్టకూటి కోసం పాడుపనులు చేస్తాం, సీమలో మీ అనుచరులు పొట్టకూటి కోసం బాంబులు పడతారు. కూటికి లేనోళ్ళు మాకు డబ్బులు ఎలా ఇస్తారు అబ్బాయా? నేను సర్కారోళ్ళకే మరదల్ని." అని. అప్పుడు పయ్యావుల కార్తికేయ రెడ్డి కోపోద్రిక్తుడై ఇలా అరుస్తాడు "మా సీమోళ్ళనే అన్నయ్యలనుకుంటావా? నీ మీద బాంబులేస్తా?" అని. అప్పుడు గ్రామోఫోన్ గంగాధర రావు అరిగిపోయిన రికార్డ్ వేస్తాడు. అందులో "షోక్గాడే చిన్ని నాయనా, ఒక్క బాంబునైన విసరలేడు షోక్గాడూ షోక్గాడూ" అనే పాట వినిపిస్తుంది. రికార్డ్ బాగా అరిగిపోయినది కనుక పాటలోని మొదటి ముక్కే తిరిగి తిరిగి ప్లే అవుతుంది.

    ReplyDelete
  66. శంఖవరం అడవుల్లో గిరిజనుల కోసం పోరాడుతోన్న కొండవీటిదొంగకి పెద్దాపురంలో జరుగుతోన్న గర్జన గురించి కొందరు గిరిజనులు సమాచారం ఇస్తారు. "తెలంగాణా పోరాటం మనలాగే ప్రజా పోరాటమే. తెలంగాణా పోరాటానికి మనం మద్దతు ఇవ్వాలి. నా పేరు చెపితే ఆ మీటింగ్ ఆర్గనైజర్లు భయపడతారు. మీరు వెళ్ళి కొండవీటిదొంగ వస్తున్నాడని చెప్పండి" అని కొండవీటిదొంగ గిరిజనులని పంపిస్తాడు. గిరిజనులు శంఖవరం నుంచి పెద్దాపురం వెళ్ళి కొండవీటిదొంగ వస్తున్నాడని ఆర్గనైజర్లకి సమాచారం ఇస్తారు. అమ్మో, కొండవీటిదొంగా అని ఆర్గనైజర్లందరూ పారిపోతారు. ఒక్క పయ్యావుల కార్తికేయ రెడ్డి మాత్రమే అక్కడ ఉంటాడు. "కొండవీటిదొంగొచ్చి నన్నేమి చేస్తాడు? వాడి మీద బాంబులేస్తా" అంటూ అక్కడే నిలబడతాడు. ఆర్గనైజర్లందరూ పారిపోయారో, లేదో చూడడానికి కొండవీటిదొంగ అక్కడికి వస్తాడు. కొండవీటిదొంగని చూసి వచ్చావా, రా, నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటూ జేబులో ఉన్న బాంబులు విసురుతాడు పయ్యావుల కార్తికేయ రెడ్డి. విసిరిన బాంబులన్నీ తుస్సుమంటాయి. అప్పుడు గ్రామోఫోన్ గంగాధర రావు అరిగిపోయిన రికార్డ్ వేస్తాడు. అందులో "షోక్గాడే చిన్ని నాయనా, ఒక్క బాంబునైన విసరలేడు షోక్గాడూ షోక్గాడూ" అనే పాట వినిపిస్తుంది. రికార్డ్ బాగా అరిగిపోయినది కనుక పాటలోని మొదటి ముక్కే తిరిగి తిరిగి ప్లే అవుతుంది. కొండవీటి దొంగ ఇలా అంటాడు "బాంబులు చుట్టడం చేతకానివాణ్ణి ఎదిరించడానికి నేను అవసరమా? అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకుని ఇక్కడికొచ్చాను" అని. కొండవీటి దొంగ శంఖవరం అడవులకి తిరిగి వెళ్ళిపోతాడు.

    ReplyDelete
  67. అగినాత :)) :))) :)))

    ReplyDelete
  68. తెలంగాణా కవి స్కైబాబా గారి కోసం నేను వ్రాసిన కవిత: http://audios.teluguwebmedia.in/71989686

    ReplyDelete
  69. అప్పటి కొండ వీటి దొంగ సినిమా చూస్తే ఆ లొకేషన్ నల్లమల అడవులు అని తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో నల్లమల ప్రాంతంలో మీటర్ గేజ్ రైల్వే లైన్ ఉండేది, సినిమాలోనూ మీటర్ గేజ్ ట్రైన్ మీద తీసిన సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాలోని కొండవీటి దొంగ సన్నివేశాలు శంఖవరం ప్రాంతంలో ఉంటాయి. శంఖవరానికి దగ్గరలో అన్నవరం, రావికంపాడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ సినిమాలో కొండవీటి దొంగ తెలంగాణాకి మద్దతుగా రైల్ రోకో చెయ్యడానికి అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర సిగ్నల్ లైట్లని తుపాకీతో బద్దలగొడతాడు.

    ReplyDelete
  70. స్కై గారు, సమైక్యవాద గజ్జి కుక్క వెలమకన్ని భరద్వాజ మీద ఆడియో వినండి http://audios.teluguwebmedia.in/72569644

    ReplyDelete
  71. ఇందాక ఈ ఆడియో తయారు చేస్తున్నప్పుడు భరద్వాజ ఎవడు, వాణ్ణి ఎందుకలా తిడుతున్నావు అని మా అమ్మ గారు అడిగితే వాడు ప్రపీససలో నన్ను లం.కొ. అని తిట్టించాడు అని చెప్పాను. వాడి గురించి ఇంకా చెత్త ఆడియోలు పెడతాను అనీ చెప్పాను.

    ReplyDelete
  72. రాబోయే కొత్త ఆడియో కాప్షన్ "వెలమకన్ని సీతామహాలక్ష్మిది ఏ ఊరు?"

    ReplyDelete
  73. భరద్వాజ గాడి అమ్మని బజారున బొమ్మలా పెడితేనే వాడి నెత్తి మీద ఉన్న 420 కళ్ళు కిందకి దొగొస్తాయి.

    ReplyDelete
  74. వెలమకన్ని సీతామహాలక్ష్మి గురించి కత్తి లాంటి ఆడియో http://audios.teluguwebmedia.in/72574108

    ReplyDelete
  75. అసలు స్టోరీ ఏమిటంటే ప్రైవేట్ చాట్ రూమ్స్‌లో ఒంగోలు శ్రీను మలకపేటగాడికి వదిన కామరాజు 2.0 వీడియో తయారు చెయ్యమని రిక్వెస్ట్ చేసాడు. 'ఇప్పటికిప్పుడు వీడియో తయారు చేస్తే ప్రనాగాడికి మనం విమర్శించే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, ముందు ఆడియో తయారు చేసి దాన్ని రిహార్సల్‌గా పెడదాం, ఆ తరువాత వీడియో తయారు చేద్దాం' అని మలకగాడు ఒంగోలు శ్రీనుతో అన్నాడు. ఈ రోజు వాడు పెట్టినది రిహార్సల్ ఆడియోనే. ఈ విషయం తెలిసే నేను ఈ రోజు మలకగాడి మీద చెత్త ఆడియో పెట్టాను. మలకపేట & ఒంగోలు శ్రీనుగాళ్ళకి జ్యోతి, సౌమ్య అనే ఇద్దరు మహిళా బ్లాగర్ల సపోర్ట్ ఉంది. వాళ్ళిద్దరి సపోర్ట్‌తోనే మలక & శ్రీనులు రెచ్చిపోతున్నారు. అందుకే నేను గతంలో సౌమ్య గురించి చాలా చెత్తగా వ్రాసాను. ఇప్పుడైనా సౌమ్య వాళ్ళిద్దరికీ సపోర్ట్ కొనసాగిస్తే ఈ విషయాలన్నీ ఆమె భర్త ఆన్లైన్‌లో చూసి జడిసిపోయి ఆమెకి విడాకులు ఇచ్చేలా చెయ్యగలను.

    ReplyDelete
  76. ప్రైవేట్ చాట్ రూమ్స్‌లో ఎవరు ఏమి మాట్లాడుకున్నా నాకు సులభంగా తెలిసిపోతాయి. శతృవుని తెలివి తక్కువోడు అనుకోవచ్చు కానీ పిచ్చోడు లేదా అమాయకుడు అనుకుంటే "అనుకున్నది ఒక్కటీ, అయినది ఒక్కటీ, బోల్టా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్టా" అనే పాట పాత గ్రామోఫోన్ రికార్డ్‌లో తిరుగుతుంది.

    ReplyDelete

మీ అభిప్రాయం తెలియజెయ్యండి