Monday, 10 October 2011
Tuesday, 4 October 2011
సింగిడి కవుల పొలికేక
సింగిడై గొంతెత్తిన కవులు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.. సకల జనులతో పాటు నినదించారు.. హైదరాబాద్ దిల్ హై హమారా అని ఎలుగెత్తి చాటారు.. బి.నర్సింగరావు, అమ్మంగి వేణుగోపాల్, నాళేశ్వరం శంకరం, వజ్జల శివకుమార్, దెంచనాల శ్రీనివాస్, సిద్ధార్ధ, ఆయిల సైదాచారి, పగడాల నాగేందర్, ఊడుగుల వేణు, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, సంపతి సోమయ్య, గాదె వెంకటేష్, ఎస్.జగన్ రెడ్డి, అంబటి వెంకన్న, వేముగంటి మురళీకృష్ణ, దాసరాజు రామారావు, దున్న యాదగిరి, రమేష్ హజారి, మోహన్ రుషి, రాపోలు సుదర్శన్, జ్వలిత, వెంకటేష్ చౌహాన్, వెంకట్ యాదవ్, మడిపల్లి రాజ్ కుమార్ తదితర కవులు, సంగిశెట్టి శ్రీనివాస్, మిమిక్రి జనార్ధన్, ఇంద్రవెల్లి రమేష్, జుగాష్, దాసోజు కృష్ణమాచారి, తెగించి కొట్లాడుడే పాటగాడు, సింగిడి కన్వినర్లు స్కైబాబ, పసునూరి రవీందర్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)

